నేషనల్Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి పాకిస్తాన్ నుంచి సైబర్ దాడులు తెగ జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత రక్షణ సంస్థలపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థింక్ ట్యాంక్ మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ ష్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల నుంచి డేటాలను తస్కరించారు. By Manogna alamuru 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBudget 2024: రక్షణ బడ్జెట్ రూ. 6.21 లక్షల కోట్లు నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ కోసం రూ.6.21 లక్షల కోట్లను కేటాయించారు. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వ మొత్తం బడ్జెట్లో రక్షణ రంగానికి మొత్తం కేటాయింపు 12.9 శాతం గా ఉంది. By Manogna alamuru 24 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'! గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అయ్యాయి.భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్ అల్ట్రాసెట్ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. By Bhavana 24 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn