Maharaj In Tariff: యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది..భారత్ పై సుంకాలు తప్పువు..ట్రంప్ సలహాదారు
అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని...అందుకే ఆ దేశానికి సుంకాల తగ్గింపు ఉండదని అన్నారు.