Bribe: లంచం కోసం బాధితురాలు తాళి తాకట్టుపెట్టిన ఎస్సై..
చిత్తూరు సోమల ఎస్సైగా పనిచేస్తున్న నరసింహులు లంచం కోసం ఓ బాధితురాలి తాళి తాకట్టుపెట్టించాడు. ఇది మాత్రమే కాదు అనేక కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నాతాధికారులు విచారణ జరపగా..