TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు , గడ్డెన్న వాగు పరిహారం చెల్లింపుల్లో ఆలస్యంపై నిర్మల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అక్కడి సివిల్ జడ్జి సంచలన తీర్పును వెలువరించారు. నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు.