Iran: మీథేన్ గ్యాస్ లీకై పేలుడు..51 మంది మృతి!
ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టెహరాన్కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గతంలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కోయగూడెంకు 3, సత్తుపల్లికి 3 కోల్ బ్లాక్లను తిరిగి సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని పేర్కొన్నారు.