తిరుమల శ్రీవారి సేవలో సీఎం రమేష్ | CM Ramesh Visits To Tirumala | RTV
BJP's CM Ramesh visits Tirumala Lord Balaji's Temple and speaks about the reforms being undertaken by TDP Government and wishes the current Government for more prosperity.
BJP's CM Ramesh visits Tirumala Lord Balaji's Temple and speaks about the reforms being undertaken by TDP Government and wishes the current Government for more prosperity.
మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై ఈడీ దాడులు తమ బాసే చేయించారని వ్యాపారవేత్త లింగమనేని రమేష్, ఎంపీ CM రమేష్ అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే.. ED బూచి చూపించి MVV నుంచి 'పీక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను లాక్కున్నారని విశాఖ TDP, YCP నేతలు ఆరోపిస్తున్నారు.
విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్ స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. అప్పారావుని వైసీపీ వారు ఎందుకు కొట్టారో చెప్పేవరకు గ్రామంలో ప్రసార రథాలు తిరగనివ్వమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
AP: అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రమేష్ ప్రచారాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి వర్గీయులు అడ్డుకున్నారు. వాళ్లపై ముత్యాల నాయుడి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతారవరణం నెలకొంది.
ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు సీఎం రమేష్. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ లో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీ లో ఎవరు మిగలరని పేర్కొన్నారు.
అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ చెల్లించకుండా.. అనధికారంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్లో తనిఖీలు చేస్తుండగా.. డీఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. .
ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై FIR నమోదైంది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ అధికారులపై రెచ్చిపోయారు సీఎం రమేష్. సీఎం రమేష్తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్లో కేసు నమోదు అయింది.
బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హిరో వేణు.. తన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.