Anakapalli: అనకాపల్లిలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. ముత్యాలనాయుడు వర్గంపై భగ్గుమంటున్న సీఎం రమేష్ వర్గం..!
అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. అప్పారావుని వైసీపీ వారు ఎందుకు కొట్టారో చెప్పేవరకు గ్రామంలో ప్రసార రథాలు తిరగనివ్వమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
Translate this News: పూర్తిగా చదవండి..