తెలుగు ప్రజలకు కేఏ పాల్ సందేశం | KA Paul Christmas Speech | Christmas Celebrations | RTV
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్లో పోస్ట్ చేసింది.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దళిత, గిరిజన క్రిస్టియన్ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
జర్మనీలో క్రిస్మస్ వేడుకలకు ముందు టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. మాగ్డెబర్గ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా సౌదీ అరేబియాకి చెందిన డాక్టర్ తలీబ్ తన బీఎండబ్ల్యూ కారుతో జనాలపైకి దూసుకెళ్లాడు. 15 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు.
క్రిస్మస్ రోజున పిల్లలు బహుమతులు అందుకోవడానికి ఆసక్తిగా చూస్తుంటారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి సహాయపడే బొమ్మలు, రంగు పెన్సిల్స్, వాటర్ కలర్స్, డ్రాయింగ్ బుక్స్ , అనేక సంబంధిత వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీడీపీ నేత నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ గ్రీటింగ్స్ పంపించారు. లోకేష్ థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు.
రేపు (డిసెంబర్ 25)క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోం ఫర్ ద చిల్ట్రన్ లో చిన్నారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.