Bijapur Naxal Encounter Latest Updates | ఛత్తీస్గఢ్ లో..బుల్లెట్ల వర్షం | Chhattisgarh News | RTV
మావోయిస్టు కీలక నేత ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి. 57 ఏళ్ల ఈయన హైదరాబాద్ లోని జవహర్నగర్ పరిధి యాప్రాల్ వాసి. ఈయనపై రూ.20 లక్షల రివార్డు ఉంది. 1985లో గద్దర్ టీమ్లో చంద్రహాస్ కొంతకాలం పనిచేశారు
నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.