Chhattisgarh : పోలీసులు VS మావోయిస్టులు..| 36 Maoists Killed in Encounter | RTV
ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.