Narayanapur Encounter : నారాయణ్పూర్లో ఎన్కౌంటర్. ఆరుగురు మృతి
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
షేర్ చేయండి
Operation Kagar : బీజాపూర్ లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతోన్న ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సోంది కన్నా మృతి చెందారు. మరికొంతమంది నాయకులు తప్పించుకున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి