చంద్రబాబుతో డీజీపీ మీటింగ్ | CM Chandra Babu Naidu | RTV
చంద్రబాబుతో డీజీపీ మీటింగ్ | CM Chandra Babu Naidu meets up with DGP Ch. Dwaraka Tirumala Rao and this meet up seems to be of so much prominence | RTV
చంద్రబాబుతో డీజీపీ మీటింగ్ | CM Chandra Babu Naidu meets up with DGP Ch. Dwaraka Tirumala Rao and this meet up seems to be of so much prominence | RTV
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. మొత్తం 59 మందితో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితా కార్పొరేషన్ పదవుల్లో టీడీపీ నుంచి 46 మంది, జనసేన నుంచి 10 మంది, బీజేపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి.
AP: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారని టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు కేసు బుక్ చేశారు.
వైసీపీ సోషల్ మీడియా టీమ్ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. బాధిత కుటుంబాల హెబియస్ కార్పస్ పిటిషన్పై కీలక ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత పోలీస్స్టేషన్లలో ఈ నెల 4 నుంచి ఈరోజు వరకూ ఉన్న CC ఫుటేజీని స్థానిక మెజిస్ట్రేట్లకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ |Ap's Deputy Pawan Kalyan meets up with CM CBN and Home Minister for the viral news being spreaded in Social Media | RTV
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు విషెష్ తెలియజేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సీతక్క, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.