Telangana:కారు బోల్తా..తెలంగాణ విప్ కు గాయాలు
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ప్రమాదంలో లక్ష్మణ్ , ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ప్రమాదంలో లక్ష్మణ్ , ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి.
మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్యన్ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
యూపీలోని రాయ్బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన ఓ కారు ఫ్యామిలీతో వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. భార్య, కొడుకు కిందపడిపోగా చక్రానికి, ఫెండర్కు మధ్య ఇరుక్కుపోయిన వీరేంద్రను అలాగే మూడు కి.మీ ఈడ్చుకెళ్లగా అతను మృతిచెందాడు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.
శనివారం ఉదయం శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గున్సిమియాగూడ వద్ద ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీ కొట్టింది. మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడగా ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఎక్కడికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్ సిటీలోనూ బేసి, సరి సంఖ్య విధానాల్లో అమల్లోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాఫిక్ విభాగం చర్చలు జరుపుతుంది.
అమెరికాలో ఉన్నత వైద్య విద్యను చదవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన విద్యార్థిని జహీరా నాజ్ (22) ప్రమాదవశాత్తు కారులో గ్యాస్ లీకై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
suvవాహనాలు అత్యధికంగా భారతీయ మార్కెట్లో మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఈ కేటగిరీని పరిశీలిస్తే..మైక్రో, మినీ, కాంపాక్ట్, సబ్ కాంపాక్ట్, మిడ్ సైజ్, ఫుల్ సైజ్ ఎస్ యూవీలు ఇండియాలో అమ్ముడుపోతున్నాయి. మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాటా కారు దూకుడుమీదుంది.
గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అంబానీ కుటుంబం ఆ అదృష్టాన్ని పదింతలు చేసుకుంటూ వెళుతోంది. వీళ్ళ దగ్గర ఖరీదైన కార్లకూ కొదవ లేదు. తాజాగా అత్యంత ఖరీదైన కారు వాళ్ళ గ్యారేజీలోకి చేరింది.