Rishabh Pant: ఆ రోజే చచ్చిపోతాననుకున్నా.. ఏడు నెలలు నరకం చూశా!
కారు యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో అవకాశం దక్కించుకోవడంపై రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. గాయాల తీవ్రతతో ప్రాణాలతో ఉంటాననుకోలేదు. మళ్లీ క్రికెట్ ఆడుతానని అసలే ఊహించలేదు. ఏడు నెలలను నరకం చూశానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.