అప్పుడు KCR, ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఎర్రవల్లి ఫామ్హౌస్లో నిజంగానే దెయ్యాలు..?
KCR ఎర్రవల్లి ఫాంహౌస్లో వరుస ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు కేసీఆర్, తర్వాత ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డ కాలు జారిపడటంతో ఫాంహౌస్లో దుష్టశక్తులున్నాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే సందేపపడుతున్నారు.