MLC Kavitha: బీడీ కార్మికులకు రూ.5,000 పెన్షన్.. కవిత ప్రకటన!
జగిత్యాల పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు పింఛన్ను రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేది పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.