Brazil: విమానాశ్రయంలో కాల్పులు...ఒకరి మృతి!
బ్రెజిల్ లోని గ్వారుల్హోస్లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని బ్రెజిల్ పోలీసులు చెప్పారు.
బ్రెజిల్ లోని గ్వారుల్హోస్లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని బ్రెజిల్ పోలీసులు చెప్పారు.
ప్రకృతిలోని మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. దానిలో వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
నిన్న జరిగిన బ్రెజిల్ విమాన ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విమానం మీద మంచు పేరుకుపోవడమే విమాన ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం వలన విమానం మీద మంచు ఏర్పడిందని అధికారులు చెప్పారు.
బ్రెజిల్లోని సావో పాలో రాష్ట్రంలో ఒక విమానం కూలిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా అది కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ చనిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్కు 100 మంది పైగా మృతి చెందారు.
ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్లో భారీ ధర పలికింది. వయాటినా–19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు.
ఆపద వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా కామన్. కానీ మన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అవతలి వారిని కాపాడే వాడే హీరో. ఇప్పుడు ఇలాంటి హీరో గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆ హీరో ఎవరు..ఎక్కడి వాడు తెలియాలంటే... ఈకథనం చదివేయండి.
బ్రెజిల్లోలోని ఓ చిన్న విమానం కప్పుకూలడంతో ఏడుగురు మృతి చెందారు. గెరైస్ అనే రాష్ట్రంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావోపాలో అనే రాష్ట్రంలో క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేదిన కాసేపటికే విమానంలో ప్రమాదం చోటుచేసుకోగా.. గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలింది.
జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.