BREAKING NEWS: సీఎం కార్యాలయాన్ని బూడిద చేస్తాం.. పాకిస్తాన్ నంబర్తో బాంబు బెదిరింపులు..!
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయానికి (మహారాష్ట్ర CMO) బాంబు బెదిరింపు వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం బూడిదైపోయేంతలా బాంబులు వేస్తామని ముంబై పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అందింది. అది పాకిస్తాన్ నంబర్ నుండి వచ్చినట్లు సమాచారం.