Citrus Fruits: ఈ సమయంలో పండ్లు తింటే అవి విషంగా మారతాయి
పండ్లు తినడానికి సరైన సమయం ఉందని, దానిని పాటించాలని అంటారు. భోజనం తర్వాత పండ్లు తింటే అసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. మైగ్రేన్ సమస్య ఉంటే సిట్రస్ పండ్లు, అవకాడోలు, రేగు పండ్లు, అత్తి పండ్లు, ఎండిన పండ్లు తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి.