Sana Mir : వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.
పాకిస్థాన్కు మరో ఘోర పరాజయం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు. నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది.
ఆసియా కప్ 2025లో ఫైనలిస్టులు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 28 ఆదివారం రోజున జరిగే ఫైనల్లో టీమ్ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆసియా కప్ టోర్నీలో మొత్తానికి గెలుస్తూ, ఓడుతూ పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడించింది పాక్ జట్టు. ఫైనల్ లో టీమ్ ఇండియాతో తలపడనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.
నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు బంగ్లాదేశ్లో గతంలో జరిగిన ఉద్యమాలతో పోల్చుతున్నారు కొందరు నిపుణులు. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.