Bangladesh: బంగ్లాదేశ్లో అట్టడుగుతున్న పరిస్థితులు.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు!
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ రద్దు అయ్యింది.
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ రద్దు అయ్యింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చారు.
బంగ్లాదేశ్కు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
బంగ్లాదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దీపు చంద్రదాస్ హత్య ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపడం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి
బంగ్లాదేశ్లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. ఆ తర్వాత బంగ్లాదేశ్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన మలుపుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ (ముఖ్య సలహాదారు) ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్కు ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఎండీ ఖుదా బక్ష్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్లో యువనేత ఉస్మాన్ హదీ హత్యతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హత్యలో అక్కడి ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మెడకే చుట్టుకుంటోంది.