Shakib Al Hasan : చరిత్ర సృష్టించిన షకీబ్.. తొలి క్రికెటర్గా రికార్డు!
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్గా, తన దేశం నుండి తొలి క్రికెటర్గా నిలిచాడు.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఐదవ క్రికెటర్గా, తన దేశం నుండి తొలి క్రికెటర్గా నిలిచాడు.
సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. క్వాజీ నూరుల్ హసన్ సోహన్ మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
మేఘాలయలోని సరిహద్దు ప్రాంతంలో దేశానికి చెందిన ఓ గ్రామస్తుడిపై నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు దాడి చేశారు. దీంతో సరిహద్దు భద్రతా దళం (BSF), పోలీసులు కలిసికట్టుగా ఆపరేషన్ నిర్వహించి వీరిని అరెస్ట్ చేశారు.
ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగిన బంగ్లాదేశ్..పాకిస్తాన్, చైనాలకు షాక్ ఇచ్చింది. ఎంతైనా ఇండియానే మా ఫ్రెండ్ అంటూ దెబ్బేసింది. ఆ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది.
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య రహస్యంగా జరిగిన ఓ వైమానిక ఒప్పందంపై నిఘా వర్గాలకు చెందిన రిపోర్ట్ లీకైయింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బంగ్లాదేశ్కు అధునాతన డ్రోన్ వార్ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లు వెల్లడైంది.
డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్పై 29 నుంచి 19 శాతానికి, బంగ్లాదేశ్పై 35 నుంచి 20 శాతానికి సుంకాలను తగ్గించారు. మిగతా దేశాలతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు భారీ మినహాయింపు ఇవ్వడం భారత్కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.