Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్
బంగ్లాదేశ్ కు సహాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఎయిర్ క్రాష్ బాధితుల కోసం కాలిన గాయాల నిపుణులైన వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించనుంది. దీని తర్వాత అత్యవసరమైతే బాధితులను ఇండియాకు తీసుకురానున్నారు.