Delhi polls : ఈసారి ఢిల్లీ పీఠం దక్కెదెవరికీ? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలను అధికార ఆఫ్తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.