AP Crime: కడపలో దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ!
కడప జిల్లా కమలాపురం గిడ్డింగ్ వీధిలో మహిళ ఇంట్లో దూరి కంట్లో కారంపొడి చల్లి గొంతు కోసి పది తులాల బంగారు గొలుసు తీసుకెళ్లాడు దుండగుడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలు లక్ష్మీదేవి (42)గా గుర్తింపు.