AP Crime: కర్నూలులో విషాదం.. ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి.. ఆ తల్లి ఏం చేసిందంటే?
కర్నూలు జిల్లాలోని ఎల్.కొట్టాలలో ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. తల్లితోపాటు మన్యశ్రీ, విలక్షణను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సుభాషిని మృతి చెందగా, కూతుళ్లు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.