AP Elections: రామ్చరణ్కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు
కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు.
కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేతలు ప్రచారాలు అంటూ ఊదరగొడుతుంటే...ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ కేంద్రాల లెక్కలను బటయపెడుతోంది. ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు.
ఏపీలో పిఠాపురం హాట్ సీటుగా మారింది. సీఎం జగన్ చివరి ప్రచారం పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు, పవన్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. తల్లి సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధం అవుతున్న వైసీపీ సర్కార్ కు ఈసీ మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి లేఖ రాసిన ఈసీ.. ఈ రోజే నగదు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. 3 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. మరికొద్దిసేపట్లో చిత్రాడ గ్రామం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఆయన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నాయకులు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలి అంటూ తనదైన సర్వేను వెలువరించారు. కూటమికి 120-140 సీట్లు ఖాయమన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరుకుంది. ప్రచారానికి అనుమతి ఇంకా నాలుగు రోజుల్లో ముగియనుండడంతో నేతలు అందరూ పరుగులుపెడుతున్నారు. ప్రధాని మోదీతో సహా అందరూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో గెలుపు ఎవరిదని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.