Elections 2024 : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరో నాలుగు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. వైసీపీ(YCP), కూటమిల మధ్య పోరారోరీ హోరు నడుస్తోంది. ఇప్పటికే అక్కడ గెలుపు ఎవరన్న దాని గురించి బోలెడు సర్వేలు వచ్చాయి. కొంతమంది మళ్ళీ వైసీపీఏ వస్తుంది అంటుంటే.. మరి కొంత మంది కూటమికి పట్టాం కట్టాయి. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఏపీ ఎన్నికలపై తన జోస్యాన్ని చెప్పారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : గోనె ప్రకాష్ రావు సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలి అంటూ తనదైన సర్వేను వెలువరించారు. కూటమికి 120-140 సీట్లు ఖాయమన్నారు.
Translate this News: