Vijayanagaram : విజయనగరం పార్లమెంట్ సీటులో వైసీపీ(YCP) నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ(TDP) నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పాతికేళ్ల నుంచి పార్టీలో ఉన్నా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చారు. అదే ఈ ఎన్నికల్లో(Elections) ఈయనకు ప్లస్ పాయింట్. కానీ స్థానికేతరుడు కావడం అప్పలనాయుడుకి మైనస్.
పూర్తిగా చదవండి..AP Game Changer : విజయనగరం పార్లమెంట్లో వైసీపీదే విక్టరీ.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!
విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో గెలుపు ఎవరిదని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Translate this News: