Election Campaigning In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ రెండింటికీ జరగనుండగా…తెలంగాణలో మాత్రం కేవలం లోక్సభకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్కు రెండు రోజుల ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాలి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్ఓల ఎన్నికల ప్రచారానికి ఇంక నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో నేతలు అందరూ హడావుడి పడుతున్నారు. ప్రధాని మోదీ నుంచి కేంద్రమంత్రి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , ఏపీ సీఎం జగన్ (AP CM Jagan), చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్…ఇతర ముఖ్య నేతలు అందరూ రెండు తెలుగు రాష్ట్రాలనూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Elections 2024: ప్రచారాలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..ఇక నాలుగురోజులే
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరుకుంది. ప్రచారానికి అనుమతి ఇంకా నాలుగు రోజుల్లో ముగియనుండడంతో నేతలు అందరూ పరుగులుపెడుతున్నారు. ప్రధాని మోదీతో సహా అందరూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Translate this News: