Chandra babu Metting With Amith Shah: రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే ముఖ్యఅతిథులుగా విజయవాడకు చేరుకుంటున్నారు. వారందరికీ గన్నవరం ఎయిర్ పోర్ట్లోనూ, విజయవాడలోనూ కూడా ఘనస్వాగతం లభిస్తోంది. ఇక కేంద్రమంత్రి అమిత్ షా కూడా విజయవాడకు చేరుకున్నారు. ఈయనను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పు పై చర్చ చేయనున్నారు. ఇప్పటికే ఎంత మంది మంత్రులు ఉంటారు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలన్నదానిపై చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చారు. ఇప్పుడు అమిత్ షాతో మాట్లాడిత తర్వాత ఈ లిస్ట్ను ఫైనల్ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: మరికాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం
మరి కాసేపట్లో అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయనతో బాబు మంత్రివర్గ కూర్పు మీద చర్చ చేయనున్నారు.
Translate this News: