ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. కేంద్ర కీలక నిర్ణయం
ఢిల్లీలో పొగమంచు కారణంగా ఉద్యోగులు షిఫ్ట్లలో పనిచేయడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులు షిఫ్టుల్లో పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించడంతోపాటు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని తెలిపింది.