CM Revanth Reddy : ఖర్గే నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి...రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లోక్సభా పక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్, రాహుల్తో కలిసి ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
/rtv/media/media_files/2025/08/11/ec-permission-2025-08-11-11-43-54.jpg)
/rtv/media/media_files/2025/07/24/cm-revanth-reddy-reach-kharges-residence-2025-07-24-11-34-39.jpg)
/rtv/media/media_files/2025/07/04/kharge-cm-2025-07-04-15-28-54.jpg)