అదానీ వ్యవహారంలో జగన్ కు బిగ్ షాక్.. రంగంలోకి ఏసీబీ?
అదానీ సంస్థ అవినీతి వ్యవహారంలో వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతుచక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.