Breaking : 'దేవర' షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే?
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.
రాడ్లతో కూడిన లారీ టైరు పేలడంతో పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న స్కార్పియోపై బోల్తా పడింది. హైవాలో స్కార్పియో లోడ్ లారీ కింద నలిగిపోవడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
ఛత్తీస్గఢ్లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
బీహార్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 15 మందికి గాయాలయ్యాయి.
వరంగల్-ఖమ్మం హైవేపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసువారే. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్ధు, వరుణ్ తేజ, పొన్నాల రనిల్ కుమార్ గా పోలీసులు గుర్తించారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
కర్నూలు జిల్లా నల్లమల్ల ఘాట్లో ఘోర ప్రమాదం జరిగింది. క్రాంతి ట్రాన్స్పోర్ట్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండ చరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. క్లీనర్ వెంకటేశ్వరరావు గాయపడ్డారు.
రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగి గాయపడితే ఆసుపత్రి ఖర్చుల కోసం టెన్షన్ అవసరం లేదు. ప్రభుత్వం ప్రమాదంలో గాయపడిన వారికి 1.5 లక్షల రూపాయల వరకూ నగదు రహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా చండీగఢ్ వంటి కొన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారు.