Accident: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి రవాణా శాఖ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం వైపు నుండి కొయ్యలగూడెం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి, రాజ్ కుమార్ అనే యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది.
పూర్తిగా చదవండి..Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..!
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి, రాజ్ కుమార్ అనే యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
Translate this News: