అమెరికాలోని సౌత్ కరోనాలినాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్.. ఈ ముగ్గురు ఓ ఎస్యూవీ కారులో పరిమితికి మించి వేగంతో ప్రయాణించారు. దీంతో వాహనం అదుపుతప్పి 4 -5 పల్టీలు కొట్టింది. చివరికి ఓ చెట్ల పైకి ఎగిరిపడి.. అందులో ఇరుక్కుపోయింది.
పూర్తిగా చదవండి..Cirme News: అమెరికాలో ఘోర ప్రమాదం. ముగ్గురు భారతీయులు మృతి
అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Translate this News: