ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈదుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. కబిర్దామ్ జిల్లా కవార్ధా పట్టణంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణకు సమీపంలో అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాళ్లు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
పూర్తిగా చదవండి..BIG Breaking: ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: