ఆంధ్రప్రదేశ్AP Road Accident: ఏపీలో ఘోరం.. రోడ్డు దాటుతుండగా మహిళా టీచర్ను ఢీకొట్టిన కారు - స్పాట్ డెడ్ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. దీంతో అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు By Seetha Ram 17 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడక్కడే మృతి చెందారు. By Manogna alamuru 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణWarangal MGM Hospital : అంత్యక్రియల్లో ఆగమాగం శవాలు తారుమారు! వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆ శవాన్ని బంధువులకు అప్పగించారు. తీర అంత్యక్రియల సమయంలో అది తమది కాదని గుర్తించి సిబ్బందిపై మండిపడ్డారు. By Madhukar Vydhyula 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime : ఏపీలో ఘోరం...కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి ఒకటవ కౌంటర్ నుంచి రెండవ కౌంటర్కు దూసుకెళ్లింది. By Madhukar Vydhyula 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAP News: కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం! ముగ్గురు స్పాట్ డెడ్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది. By Archana 10 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBREAKING: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు తమిళనాడులో స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Kusuma 08 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. వరుడితో సహా 8 మంది మృతి ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAccident News: పెళ్ళికి వెళ్తుండగా ఘోరం.. వరుడితో సహా 5 మంది స్పాట్ డెడ్! ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్యూవీ కారు నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Archana 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRoad Accident: బాలానగర్ ప్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..ఎస్ఐకి గాయాలు బాలానగర్ ప్లై ఓవర్ పై రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. By Madhukar Vydhyula 01 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn