Crime: పండగపూట విషాదాలు.. ఎంతమంది చనిపోయారంటే!
పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. బాణసంచా పేలి దంపతులు, పోలంలో ఓ రైతు చనిపోయారు. హైదరాబాద్ లో కూతురు తల్లిని కొట్టి చంపింది.
పండుగపూట ఏపీ, తెలంగాణలో విషాదాలు నెలకొన్నాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. బాణసంచా పేలి దంపతులు, పోలంలో ఓ రైతు చనిపోయారు. హైదరాబాద్ లో కూతురు తల్లిని కొట్టి చంపింది.
పూణే నుంచో షోలాపూర్ వైపు వేగంగా వెళ్తున్న టెంపో అదుపు తప్పి.. మధ్యలో ఉన్న డివైడర్ మీదుగా దూసుకెళ్లింది. అంతేకాదు అదే సమయంలో అటువైపు దారిలో ఎదురుగా వస్తున్న మరో టెంపోను నేరుగా ఢీకొట్టింది.
ఏపీ లోని బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని మార్టూరు NH 16 రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి పిఠాపురానికి వెళ్తున్న కారు ఫెన్సింగ్ దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
నాల్గవ అంతస్తు నుండి పడినప్పటికీ రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ మూలంగా అతని ప్రాణాలు పోయిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ జామ్లు ప్రధాన సమస్యగా మారుతున్నాయి.
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకోని ముగ్గురు వ్యక్తులు మరణించడం కలకలం రేపింది. కొత్తమొల్గర సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోలు ఢీకొన్నాయి. గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
మెక్సికోలో విషాదం చోటుచేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సు రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అట్లాకో నగరంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది.
పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా ప్రయాణించిన కారు ముందుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పాట్నాలోని కుర్జీ, గోపాల్పూర్, పటేల్ నగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.
వినాయక చవితి ఈవెంట్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో కంటైనర్ అతివేగంతో టాటా మ్యాజిక్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే డ్యాన్స్ మాస్టర్తో పాటు, డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాస్గంజ్ నుంచి రాజస్థాన్ లోని గోగామేడికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.