Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాకు తీవ్ర గాయలయ్యాయి. లాహోర్లోని తన నివాసంలో జరిగిన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లష్కరే తోయిబా 17 మంది వ్యవస్థాపక సభ్యులలో హంజా ఒకరు.
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ను ఎస్ఎంఎస్కు తరలించేందుకు కార్లోకి ద్రవ ఉక్కును నింపి ఏర్పాట్లు చేశారు. దీంతో టీఎల్సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు మొత్తం కింద పడింది. దాదాపుగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద పెట్రోల్ ట్యాంకర్కు ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ట్యాంకర్ను ఆపడం వలన భారి ప్రమాదం తప్పింది.
అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.