BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!
AP: వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. 2019 నుంచి 2024 వరకూ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పిఏగా మురళీ విధులు నిర్వహించాడు.