KCR, KTR చక్కదిద్దండి.. రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్స్
తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన తాజా ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎక్స్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఏకంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
మెట్రో ప్రాజెక్టు నిర్వాహణ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడానికి కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దశల వారీగా మెట్రో విస్తరణకు గతంలో కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
భారతదేశంలో ప్రభుత్వాలు యువత ఆకాంక్షలను విస్మరిస్తే, నేపాల్ తరహా 'జెన్-జెడ్' నిరసనలు జరిగే ప్రమాదం ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం ముంబైలో జరిగిన 'ఎన్డీటీవీ యువ 2025' సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి...ఢిల్లీకి పంపించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అన్నారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు..ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బండి సంజయ్కు సమన్లు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
కొన్ని నెలల క్రితం నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించారు. సొరంగం కూలిన ప్రమాదం జరిగి 200 రోజులు గడిచినా కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు.
గద్వాల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరబోనని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆనాడు అన్నారు, కాంగ్రెస్లో చేరాల్సివస్తే రైలుకింద తలపెడతానన్నారు. మరి ఈనాడు బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు.