Pakistan Record: 136 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు 136 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ ఆడిలో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా 327/7 పరుగులు చేయగా, పాకిస్థాన్ 478/10 చేసింది.

New Update
Pakistan

Pakistan Photograph: (Pakistan)

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వందల ఏళ్ల క్రితం ఉన్న రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ ఆడిలో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాలో ఓ విజిటింగ్ టీమ్‌తో ఫాలో ఆన్ ఆడి 400 కంటే ఎక్కువ పరుగులు చేసింది. గత 136 ఏళ్లలో ఇన్ని పరుగులు చేయడం ఇదే తొలిసారి.

ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

136 ఏళ్ల రికార్డును బ్రేక్..

1902లో దక్షిణాఫ్రికాలో జోహన్నెస్ బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) ఫాలో ఆన్ ఆడి 327/7 పరుగులు చేసింది. అదే రికార్డు ఇప్పటికీ ఉండగా.. తాజాగా పాకిస్థాన్ (Pakistan) దాన్ని బ్రేక్ చేసింది. 478/10 పరుగులు చేసి 136 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా తర్వాత  వెస్టిండీస్ (348/10), న్యూజిలాండ్ (342/10), శ్రీలంక (342/10) జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయ్యింది. కానీ రికార్డును బ్రేక్ చేసింది. 

ఇది కూడా చూడండి:  ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లోనే 194 పరుగులకు ఆలౌటైంది. కానీ ఫాలో ఆన్ ఆడిలో మాత్రం పాకిస్థాన్ 478 పరుగుల స్కోర్ చేసి రికార్డు సృష్టించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు