ఈ సీజన్లో విఫలమవుతున్న రిషబ్ పంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ రాణించట్లేదు. దీంతో పంత్ కీపింగ్ బాధ్యతలు పూరన్కు అప్పగించి ఆటగాళ్లతో మాట్లాడుతూ సూచనలు చేయాలని మాజీ ప్లేయర్ అరోన్ ఫించ్ సూచించాడు.
IPL LSG: ఈ సీజన్లో విఫలమవుతున్న రిషబ్ పంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ రాణించట్లేదు. దీంతో కీపింగ్ బాధ్యతలు పూరన్కు అప్పగించి ఆటగాళ్లతో మాట్లాడుతూ సూచనలు చేయాలని ఆస్ట్రేలియా అరోన్ ఫించ్ సూచించాడు.
ఈ మేరకు పంత్ ఆడిన 11 మ్యాచుల్లో 128 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచుల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఒక మ్యాచ్లో డకౌట్ కూడా. ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ప్రభావం చూపట్లేదు. అయితే రీసెంట్ గా పంజాబ్ తో మ్యాచ్ ఓడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆరోన్ పించ్ కీలక సూచనలు చేశాడు.
The one where our Chairman, Dr. Sanjiv Goenka, met Preity Zinta and Ness Wadia 🤝💙 pic.twitter.com/owxG8CghPY
‘వికెట్ కీపింక్ చేస్తూ కెప్టెన్గా వ్యవహరించడం చాల కష్టమైన పని. ఆటగాళ్లతో మాట్లాడేతందుకు కొన్ని సెకన్లు మాత్రమే టైమ్ ఉంటుంది. బౌలర్, కెప్టెన్ మధ్య సమన్వయం ఉండదు. కెప్టెన్ ఆలోచనలు బౌలర్తో సమర్థంగా పంచుకోలేడు. అందుకే పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నికోలస్ పూరన్ కు అప్పగించాలి. కెప్టెన్గా వ్యవహరించడం ఈజీ అవుతుంది. బ్యాటింగ్లో రిథమ్ అందుకునే ఛాన్స్ ఉంటుంది' అని చెప్పాడు.
IPL LSG: పంత్ ఔట్.. పూరన్కు బాధ్యతలు.. లఖ్ నవూ సంచలన నిర్ణయం!
ఈ సీజన్లో విఫలమవుతున్న రిషబ్ పంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ రాణించట్లేదు. దీంతో పంత్ కీపింగ్ బాధ్యతలు పూరన్కు అప్పగించి ఆటగాళ్లతో మాట్లాడుతూ సూచనలు చేయాలని మాజీ ప్లేయర్ అరోన్ ఫించ్ సూచించాడు.
lssg Photograph: (lssg)
IPL LSG: ఈ సీజన్లో విఫలమవుతున్న రిషబ్ పంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కీపింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ రాణించట్లేదు. దీంతో కీపింగ్ బాధ్యతలు పూరన్కు అప్పగించి ఆటగాళ్లతో మాట్లాడుతూ సూచనలు చేయాలని ఆస్ట్రేలియా అరోన్ ఫించ్ సూచించాడు.
ఈ మేరకు పంత్ ఆడిన 11 మ్యాచుల్లో 128 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచుల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఒక మ్యాచ్లో డకౌట్ కూడా. ఒక హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ప్రభావం చూపట్లేదు. అయితే రీసెంట్ గా పంజాబ్ తో మ్యాచ్ ఓడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆరోన్ పించ్ కీలక సూచనలు చేశాడు.
Also Read: Mock Drill: కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..
‘వికెట్ కీపింక్ చేస్తూ కెప్టెన్గా వ్యవహరించడం చాల కష్టమైన పని. ఆటగాళ్లతో మాట్లాడేతందుకు కొన్ని సెకన్లు మాత్రమే టైమ్ ఉంటుంది. బౌలర్, కెప్టెన్ మధ్య సమన్వయం ఉండదు. కెప్టెన్ ఆలోచనలు బౌలర్తో సమర్థంగా పంచుకోలేడు. అందుకే పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నికోలస్ పూరన్ కు అప్పగించాలి. కెప్టెన్గా వ్యవహరించడం ఈజీ అవుతుంది. బ్యాటింగ్లో రిథమ్ అందుకునే ఛాన్స్ ఉంటుంది' అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
: IPL 2025 | rishab-pant | today telugu news