గాజా మీద ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో భూతల యుద్ధానికి కూడా దిగింది. ఈ దాడుల్లో గాజాలో సామాన్య పాలస్తీనా పౌరులు వేలల్లో చనిపోతున్నారు. వీరిలో పిల్లలు కూడా చాలా మందే ఉంటున్నారు. మరోవైపు గాజాలో పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. దీని మీద ప్రపంచ దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యుద్ధాన్ని ఆపేయమని చెబుతున్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ దాడులను ఆపడం లేదు. మరోవైపు హమాస్ కూడా తమ దగ్గర ఉన్న బంధీలను విడిచిపెట్టడం లేదు. ఈ యుద్ధం మొదలయి దాదాపు నెలన్నర రోజులు కావొస్తోంది.
పూర్తిగా చదవండి..PM Modi:ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మీద భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్ లో మాట్లాడారు. ద్విదేశ పరిష్కారాన్ని పునరుద్ఘాటించారు.
Translate this News: