/rtv/media/media_files/2025/03/08/bxs9vSiKeXmHfhOgJFZZ.jpg)
Train Charges
ట్రైన్ టికెట్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. జూలై 1వ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ క్లాస్లో 500 కి.మీ వరకు ప్రయాణించడానికి ఛార్జీల పెరుగుదల ఉండదు.
ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?
🚨🚨 Train fares set to rise from July 1
— CNBC-TV18 (@CNBCTV18News) June 24, 2025
The Govt is considering a hike across all classes, with Non-AC Mail/Express fares likely to go up by 1p/km and AC by 2p/km; final order expected this week: Sources tell @shivanibazaz #Railway #RailwayFares
Read:… pic.twitter.com/7e3LWUr1sJ
ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)
ప్రతి కి.మీకు అర పైసా..
కానీ ప్రయాణం 500 కి.మీ కంటే ఎక్కువగా ఉంటే ప్రతి కి.మీ.కు అర పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు, మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో (నాన్-ఏసీ) ప్రయాణించేవారు ఇప్పుడు కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఏసీ క్లాస్ టిక్కెట్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు.
ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
#NewsFlash | Train fares set to rise from July 1. Non-AC mail/express fares likely to go up by 1 paise/km & AC train fares likely to rise by 2 paise/km, sources to @shivanibazaz pic.twitter.com/AA8g4c24dQ
— CNBC-TV18 (@CNBCTV18Live) June 24, 2025