Railway Charges: భారీగా పెరగనున్న రైలు టికెట్ ధరలు.. ఎంతో తెలుసా?

నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ టికెట్‌ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్‌ ధర కిలోమీటరుకు 2 పైసలు రైల్వే శాఖ పెంచనున్నట్లు సమాచారం. అయితే సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే వారికి ఛార్జీల విషయంలో ఎలాంటి పెరుగుదల ఉండదు.

New Update
South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal

Train Charges

ట్రైన్ టికెట్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. జూలై 1వ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ టికెట్‌ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్‌ ధర కిలోమీటరుకు 2 పైసలు పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించడానికి ఛార్జీల పెరుగుదల ఉండదు.

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

ప్రతి కి.మీకు అర పైసా..

కానీ ప్రయాణం 500 కి.మీ కంటే ఎక్కువగా ఉంటే ప్రతి కి.మీ.కు అర పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో (నాన్-ఏసీ) ప్రయాణించేవారు ఇప్పుడు కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఏసీ క్లాస్ టిక్కెట్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. 

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు