Puri Rath Yatra: పూరీ జగన్నాథ్ రథయాత్రలో 500 మంది భక్తులకు గాయాలు

ఒడిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో అపశృతి చేసుకుంది. దాదాపు 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మూడు రథాలను లాగడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పూరీలో రథాలను లాగుతున్న సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. 

author-image
By K Mohan
New Update
Puri Rath Yatra (1)

ఒడిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో అపశృతి చేసుకుంది. దాదాపు 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మూడు రథాలను లాగడానికి దాదాపు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పూరీలో రథాలను లాగుతున్న సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. అయోమయానికి గురైన భక్తులు మరికొందరు అటూ ఇటూ పరుగులు పెట్టడం ప్రారంభించారు. అక్కడ చిన్నపాటి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. 

Also Read :  వరి ఉత్పత్తిలో తెలంగాణ మరోసారి రికార్డు

Puri Rath Yatra - Devotees Injured

Also Read :  IND U19 vs ENG U 19 : కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

Also Read :  మరో వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం.. దగ్గరుండి పెళ్లి చేయించిన భర్త

కొంతమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని రెస్క్యూ బృందాలు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాయి. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అంత రద్దీలో మరి కొంతమందికి గాయాలు అయ్యాయి.

Also Read :  తెలుగు యాంకర్ సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

puri rath yatra | jagannath-yatra | puri-jagannadh | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు