Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!
పూరీ జగన్నాథ్- గోపిచంద్ కంబోలో వచ్చిన "గోలిమార్" మూవీకు సీక్వెల్ రాబోతుంది,ఆల్రెడీ పూరీ స్క్రిప్ట్ వర్క్అంతా పూర్తి చేసినట్లు సమాచారం. 15 ఏళ్ల తరువాత ఈ ప్రాజెక్ట్ను మళ్ళీ బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.