Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

పాకిస్థాన్‌ పై భారత సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (CCS ) మీటింగ్‌ జరగనుంది.

New Update
ccs meeting

ccs meeting

Operation Sindoor : పాకిస్థాన్‌ పై భారత సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (CCS ) మీటింగ్‌ జరగనుంది. ఆపరేషన్‌ సింధూర్‌, పాక్‌ ప్రతిదాడులు, యుద్ధ సన్నద్ధతపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు