Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా?

కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. తపతి-గంగా ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్ర జల్గావ్ సమీపంలో కోచ్‌పై రాళ్లు విసరగా.. కిటీకీ అద్దాలు పగలిపోయాయి. కుంభమేళాలో హింస సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Maharastra

Maha Kumbh Mela 2025 Photograph: (Maharastra)

Maha Kumbh Mela 2025: భారత దేశంలో హిందూ సంప్రదాయాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలోనే మహా కుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైంది. అయితే ఈ పవిత్రమైన కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై తపతి-గంగా ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్ర(Maharastra) జల్గావ్ దగ్గరలో కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

ఉద్దేశపూర్వకంగానే చేశారని..

హిందూ వేడుక అయినా మహా కుంభమేళాకు ఆటంకం కల్పించాలని కొందరు దుండగులు హింస పెట్టాలని ఇలా చేశారని తెలుస్తోంది. జల్గావ్ స్టేషన్ బయలు దేరిన తర్వాత రాళ్లతో దాడి చేశారు. దీంతో బీ6 కోచ్‌లోని కిటీకీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు