CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!

తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో నిర్వహించారు. దీనికి మొత్తం 15మంది ఎమ్మెల్యేలు హాజరు కావడంతో సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇలా దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు.

New Update
chandrababu

Chandrababu

తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో నిర్వహించారు. దీనికి మొత్తం 15మంది ఎమ్మెల్యేలు హాజరు కావడంతో సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇలా దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఇచ్చిన 56 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 15 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో సీరియస్ అయ్యారు. మరికొంతమంది ఉదయం వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. దీంతో సమావేశం చివరి వరకు ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. 

ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం

Also Read :  ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఈ సమయంలో విదేశీ పర్యటనలు అవసరమా..

ప్రజలతో ఉంటేనే మనకి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలతో కలిసే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇలా విదేశీ పర్యటనలు, దైవ దర్శనాలకు వెళ్లడం ఏంటని అన్నారు. పార్టీ కార్యక్రమాల కంటే ఇతర పనులు ముఖ్యమయ్యాయా అని తెలిపారు. దేవాలయాలకు వెళ్లడం ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా అని అన్నారు.

ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

Also Read :  మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

 

Andhra Pradesh | latest-telugu-news | chandrababu

Advertisment
Advertisment
తాజా కథనాలు