/rtv/media/media_files/2025/06/29/air-india-flight-2025-06-29-20-43-23.jpg)
Air india Flight
గుజరాజ్తో ఎయిరిండి విమాన ప్రమాదం జరిగిన తర్వాత.. వరుసగా ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తున్నాయి. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3.33 గంటలకు కోల్కతాలోని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు. క్యాబిన్లో నిరంతరాయంగా ఉష్ణోగ్రత ఉండటంతో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది.
Also Read: ఉక్రెయిన్పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...
ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
Air India Tokyo-Delhi Flight Diverted To Kolkata
ప్రస్తుతం ఆ విమానానికి తనిఖీలు జరుగుతున్నాయి. ప్రయాణికులను మరో ఫ్లైట్లో ఢిల్లీకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా సోమవారం మరో ఎయిరిండియా విమానాన్ని కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్రయాణికులు సైతం భయంతో వణికిపోయారు. వెంటనే పైలట్ సమయస్ఫూర్తి ప్రదర్శించి.. ఆ విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానంలో ఉన్న ప్రయాణీకులను మరొక విమానంలో చెన్నైకి తరలించారు.
Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
national-news | air india | rtv-news | telugu-news