Tenth Exams: ఇకపై ఏడాదికి రెండుసార్లు పది పరీక్షలు!

2026 నుండి సంవత్సరానికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి సీబీఎస్‌ఈ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి - మే నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని,  రెండో దశ పరీక్ష ఆప్షనల్ అని సీబీఎస్‌ఈ వెల్లడించింది.

New Update
CBSE

టెన్త్ క్లాస్ పరీక్షలపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన చేసింది. 2026 నుండి సంవత్సరానికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి - మే నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని, రెండో దశ పరీక్ష ఆప్షనల్ అని సీబీఎస్‌ఈ వెల్లడించింది. మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ దశ పరీక్షలు మేలో నిర్వహిస్తారు. వీటి ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లలో ప్రకటిస్తారు. అయితే విద్యార్థులు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలలోని ఏవైనా మూడు సబ్జెక్టులలో వారి స్కోర్‌ను పెంచుకోవడానికి రెండో దశ పరీక్షలు రాయాలి. ఫిబ్రవరిలో CBSE ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. తాజాగా వీటికి ఆమోదం లభించింది.

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

Advertisment
Advertisment
తాజా కథనాలు