JEE Main 2025: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?
జేఈఈ మెయిన్ 2025 తుది విడత పరీక్షల తేదీలు ఛేంజయ్యే అవకాశం కన్పిస్తోంది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అదే సమయంలో సీబీఎస్ఈ పరీక్షలు ఉన్నాయి. దీంతో రెండు పరీక్షల మద్య క్లాష్ రానుండటంతో తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.